క్రీడాభూమి

పురుషుల డబుల్స్‌లో రెండో రౌండ్‌లో భారత్ జోడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్‌లో పురుషుల విభాగంలో భారత్ జంట లియాండర్ పేస్, పురవ్ రాజా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. నికొలజస్ బసిలషివ్లి, ఆండ్రియాస్ హైదర్ వౌరెర్ జంటను 6-2, 6-3 తేడాతో వీరిద్దరూ ఓడించారు. ఇప్పటికే భారత్‌కు చెందిన రోహన్ బోపన్న, దివిజ్ శరణ్ జంట రెండో రౌండ్‌లో ప్రవేశించారు. ప్రస్తుతం భారత్ టెన్నిస్ ఆటగాళ్లకు గట్టి పరీక్ష ఎదురుకానుంది. గతంలో వీరితో ఆడిన ఐదో సీడ్ ఆటగాళ్లు జమీ ముర్రే, బ్రూనో సొయరెస్‌తో భారత్ ఆటగాళ్లు పోటీ పడనున్నారు.