క్రీడాభూమి
అంధుల క్రికెట్ జట్టుకు ప్రధాని అభినందనలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 22 January 2018
న్యూఢిల్లీ, జనవరి 21: అంధుల ప్రపంచ కప్ పోటీ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను మట్టి కరిపించి టైటిల్ సాధించి ట్రోఫీని అందుకున్న భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. శనివారం షార్జాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ను ఓడించి చాంపియన్షిప్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంతటి ఘనవిజయాన్ని సాధించినందుకు భారత్ జట్టును ప్రధాని ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. కాగా,ప్రముఖ క్రికెటర్ సచిన్ తెండూల్కర్ కూడా జట్టును అభినందించాడు.