క్రీడాభూమి

ముగిసిన మలేసియా మాస్టర్స్ బాడ్మింటన్ టోర్నమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్‌లో ఆదివారం ముగిసిన మలేసియా మాస్టర్స్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన రచనొక్ ఇంతనాన్ (్థయిలాండ్). ఫైనల్‌లో ఆమె ప్రపంచ నంబర్ వన్ తాయ్ జూ ఇంగ్ (తైవాన్)ను 21-16, 14-21, 24-22 తేడాతో ఓడించి సంచలనం సృష్టించింది. కాగా, పురుషుల సింగిల్స్ ఫైనల్‌లో విక్టర్ అక్సెల్సెన్ 21-13, 21-23, 21-18 తేడాతో కానే్ట నిషిమొటోపై విజయం సాధించి టైటిల్ అందుకున్నాడు.