క్రీడాభూమి

పేస్, రాజా జోడీ ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ ప్రీ క్వార్టర్స్ ఫైనల్‌లో భారత్‌కు చెందిన లియాండర్ పేస్, పూరవ్ రాజా జోడీ ఓటమిపాలైంది. కొలంబోకు అన్‌సీడెడ్ జంట జుయాన్ సెబాస్టియన్ కబాల్, రోబర్ట్ ఫరా చేతిలో వీరిద్దరూ 1-6, 2-6 తేడాతో ఓటమి చెందారు. గంటా తొమ్మిది నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో పేస్ జోడీ ఐదు పాయింట్లతో ఒక్కదానిని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారు. రెండు సెట్లలోనూ ప్రత్యర్థి జంటదే పైచేయిగా నిలవడంతో భారత్ జోడీ పరాజయం పాలైంది. మొత్తం మీద భారత ఆటగాళ్లు ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేకపోయారు.