క్రీడాభూమి

స్వర్ణ పతకం సాధించిన నార్వే స్కీయర్ మరెస్ లూన్డీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళల స్కీజంప్ నార్మల్ హిల్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించిన నార్వే స్కీయర్ మరెస్ లూన్డీ (264.4 పాయింట్లు). ఈసారి వింటర్ ఒలింపిక్స్‌కు ఆమెకు ఇది రెండో స్వర్ణం. కాగా, కాథరిన్ అల్తియాస్ (జర్మనీ/ 252.6 పాయింట్లు), సారా తకనాషి (జపాన్/ 243.8 పాయింట్లు) రజత, కాంస్య పతకాలు సాధించారు. కాగా, పురుషుల ఫ్రీస్టయిల్ స్కీయింగ్‌లో మైఖేల్ కింగ్స్‌బరీ (కెనడా) స్వర్ణ పతకం గెల్చుకున్నాడు. మాట్ గ్రాహం (ఆస్ట్రేలియా) రజత పతకాన్ని అందుకోగా, జపాన్‌కు చెందిన డైచీ హరాకు కాంస్య పతకం దక్కింది.