క్రీడాభూమి

భారత్ ఖాతాలో 9 పతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: బ్రెసీయా (బ్రెజిల్)లో జరిగిన 7వ వరల్డ్ జూనియర్ ఉషూ చాంపియన్‌షిప్‌లో భారత్ నాలుగు రజితాలు, ఐదు కాంస్యాలు కలిపి 9 పతకాలు సాధించింది. చాంపియన్‌షిప్ సన్షో విభాగంలో బాబులు (42 కిలోలు, సబ్ జూనియర్), సలీం (56కిలోలు, సబ్ జూనియర్), సవిత (48 కిలలోలు, జూనియర్), హిమాంషు (56 కిలోలు, జూనియర్), శృతి (60కిలోలు), జాన్వి (52 కిలోలు, జూనియర్) రజిత పతకాలు సాధించారు. మరో ఇద్దరు ఉషూ క్రీడాకారులు కరంజిత్ తైజికన్, కరంజిత్ తైజియాన్‌లు తాలు ఈవెంట్‌లో కాంస్యాలను సొంతం చేసుకున్నారు.