క్రీడాభూమి

టీ-20లో మెరిసిన మంధాన, కౌర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 22: సృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత ఆటతీరుతో టీ-20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఏపై భారత్ ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆస్ట్రేలియా 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా, అందుకు ప్రతిగా 6 వికెట్లు కోల్పోయిన భారత్ 163 పరుగులు చేసింది. భారత జట్టులో అత్యధికంగా స్మృతి మంధాన 72, హర్మన్‌ప్రీత్ కౌర్ 45 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా జట్టులో హీథర్ గ్రహమ్ అత్యధికంగా 43 పరుగులు చేసింది.