క్రీడాభూమి

పింక్ క్యాప్‌లతో మైదానంలోకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 5: ఆసీస్‌తో జరుగుతున్న చివరి టెస్టులో మూడో రోజు కోహ్లీ సేన పింక్ టోపీలతో మైదానంలోకి దిగింది. క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు మూడో రోజును పింక్ డే గా పాటించారు. అలాగే ఆస్ట్రేలియా లెజెండరీ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ ఫౌండేషన్‌కు విరాళాల కోసం గౌరవ సూచకంగా టీమిండి యా ఈ క్యాప్‌లను ధరించింది. మెక్‌గ్రాత్ భార్య జేన్ మెక్‌గ్రాత్ 2008లో క్యాన్సర్‌తో పోరాడుతూ మృతి చెందింది. మెక్‌గ్రాత్ తన భార్య అనారోగ్యంతో ఉన్న రోజుల్లోనే 2005లో మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. ఈరోజు వచ్చిన విరాళాలను క్యాన్సర్ బాధితులకు మెక్‌గ్రాత్ ఫౌండేషన్ ద్వారా అందిస్తారు.