క్రీడాభూమి

భారత్‌లోనే ఐపీఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: జనరల్ ఎలక్షన్ దృష్ట్యా ఎలాంటి ఇబ్బంది లేకుండా భారత్‌లోనే ఐపీఎల్ నిర్వహిస్తామని సీఓఏ (కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్) స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా మార్చి 23 నుంచే ఐపీఎల్ ప్రారంభిస్తామని మంగళవారం పేర్కొంది. దీనిపై సీఓఏ సభ్యులైన కంప్రైసింగ్ చైర్మన్ వినోద్ రాయ్, మహిళా జట్టు మాజీ క్రీడాకారిణి దైనా ఎ డుల్జి చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల అధికారులతో చర్చించిన తర్వాత ఐపీఎల్ 12వ ఎడిషన్‌ను భారత్‌లోనే నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రకటనపై బీసీసీఐ నిర్ణయం తర్వాత పూర్తి షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు.