క్రీడాభూమి

ధోనీకి ఇక్కడ ఇదే అఖరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 7: రాంచీలో జరిగే మూడే వనే్డకు ముందు భారత జట్టు ఆటగాళ్లకు లోకల్ బాయ్ మహేం ద్రసింగ్ ధోనీ దంపతులు తమ ఫాం హౌస్‌లో విందు ఏర్పాటు చేశారు. యుజువేంద్ర చాహల్ విందుకు సంబంధించిన ఫొటో ఒకటి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. అంతకుముందు రాంచీ విమానాశ్రయంలో ఆటగాళ్లకు భారీ స్వాగతం లభించింది. కొంతమంది ఆటగాళ్లను ధోనీ స్వ యంగా తన కారులో తీసుకెళ్లడం కనిపిం చింది. అయతే మిస్టర్ కూల్‌కు తన సొంత మైదానంలో ఇదే చివరి వనే్డ అని భావిస్తున్నా రు. ప్రపంచకప్ తర్వాత ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని ఊహాగానాలు వినిపి స్తున్నాయ.

చిత్రం.. ధోనీ విందులో పాల్గొన్న భారత జట్టు ఆటగాళ్లు