క్రీడాభూమి

ముంబై జెర్సీలతో విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోహిత్ సేనకు మద్దతుగా ముంబై జెర్సీలతో మ్యాచ్ వీక్షించేందుకు వచ్చిన విద్యార్థులు. ప్రతి సీజన్‌లో ఒక మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్ జట్టు యజమాని నీతా అంబానీ పిల్లల కోసం కేటాయస్తారు. శనివారం జరిగిన మ్యాచ్‌ను వీక్షించేందుకు దాదాపు 21 వేల మంది విద్యార్థులు మైదానానికి తరలివచ్చారు. ఇలా పిల్లలు మ్యాచ్‌కు వచ్చిన ప్రతి సీజన్‌లో గెలిచిన ముంబై, ఈసారి మాత్రం ఓడిపోయింది.