క్రీడాభూమి

ఆల్ ది బెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, మే 22: మరో వారం రోజుల్లో ఇంగ్లాండ్ వేదికగా జరిగే ప్రపంచకప్‌కు టీమిండియా సన్నద్ధమైంది. ఈ మెగా టోర్నీ కోసం బుధవారం ఉదయం 4.30 గంటలకు 15 మంది సభ్యలు, కోచ్, సహాయక సిబ్బంది తో కలిసి ముంబయ ఛత్రపతి శివాజీ అంతర్జా తీయ విమానాశ్ర యం నుంచి ఇంగ్లాండ్‌కు బయల్దేరిన భారత జట్టు స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం లండన్ కు చేరుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ద్వారా తెలిపింది. హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగనున్న భారత్ ప్రపంచకప్‌లో తన మొదటి మ్యాచ్‌ను జూన్ 5న దక్షిణాఫ్రికాతో ఆడనుంది.