క్రీడాభూమి
ఫుట్బాల్ టోర్నమెంట్ ట్రోఫీ ఆవిష్కరణ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 20 October 2019
కొచ్చిలో ఆదివారం ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్ ట్రోఫీని ఆవిష్కరించిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఏటీకే ఫ్రాంచైజీ సహ భాగస్వామి సౌరవ్ గంగూలీ. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడిగా
ఎన్నికైన గంగూలీకి ఫుట్బాల్లోనూ ప్రవేశం ఉంది. ఈ కారణంగానే ఐఎస్ఎల్లో అతను ఏటీకే ఫ్రాంచైజీలో
భాగస్వామి అయ్యాడు. ఈసారి ఐఎస్ఎల్ టోర్నీ బెంగళూరులో సోమవారం బెంగళూరు ఎఫ్సీ, నార్త్ఈస్ట్ యునైటెడ్
జట్ల మధ్య మ్యాచ్తో మొదలవుతుంది. వచ్చే ఏడాది మార్చి 8న ముగిసే ఈ టోర్నీలో పది జట్లు ఢీ కొంటాయ.