క్రీడాభూమి
11వ సిరీస్ విజయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 23 October 2019
రాంచీ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియా 202 పరుగుల ఇన్నింగ్స్ విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 3-0 తేడాతో క్లీన్స్వీప్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ రోహిత్ శర్మకు దక్కాయ. మరోవైపు స్వదేశంలో కోహ్లీసేనకు ఇది 11వ సిరీస్ విజయం.
*చిత్రం... టెస్టు సిరీస్ ట్రోఫీతో కోహ్లీ