క్రీడాభూమి

ఐఓసికి నామినేట్ అయిన నీతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: ప్రపంచంలో అత్యున్నత క్రీడా ప్రాధికార సంస్థ అయిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసి) సభ్యత్వానికి ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ నామినేట్ అయ్యారు. ఆగస్టు 2 నుంచి 4వ తేదీ వరకు జరిగే ఐఓసి సమావేశంలో నీతా అంబానీ సభ్యురాలిగా ఎన్నికైతే అందులో చోటు దక్కించుకున్న తొలి భారత మహిళగా ఆమె రికార్డులకు ఎక్కుతారు. ఐఓసిలో భారత్‌కు సర్ దొరాబ్జీ టాటా తొలి ప్రతినిధిగా వ్యవహరించగా, ప్రస్తుతం రాజా రణ్‌ధీర్ సింగ్ గౌరవ సభ్యునిగా కొనసాగుతున్నారు.