క్రీడాభూమి
పాక్-శ్రీలంక టెస్టుకు అంతరాయం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 13 December 2019
రావల్పిండి, డిసెంబర్ 12: రావల్పిం డిలో జరుగుతున్న పాక్-శ్రీలంక మొద టి టెస్టుకు వర్షం అంతరాయం కలిగిం చింది. ఓవర్ నైట్ స్కోరు 202 /5తో రెండోరోజూ గురువారం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక జట్టు మరో 61 పరుగు లు మాత్రమే చేసింది. మధ్యలో వరు ణుడు మ్యాచ్కు అడ్డుతగలడంతో అంపైర్లు నిలిపివేశారు. రెండో రోజు కేవలం 18 ఓవర్ల మ్యాచ్ మాత్రమే సాగింది. ధనుంజయ డిసిల్వా (72). దిల్రూవన్ పెరీరా (2) క్రీజులో ఉన్నారు.
*చిత్రం... ధనుంజయ డిసిల్వా (72)