క్రీడాభూమి

ఐసీసీ వనే్డ, టీ20 జట్లలో స్మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ, డిసెంబర్ 17: టీమిండి యా మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అరుదైన గౌరవం అందు కుంది. ఈ ఏడాది ఐసీసీ వనే్డ, టీ20 జట్లలో చోటు సంపాదించింది. మం ధానతో పాటు జులన్ గోస్వామి, పూనమ్ యాదవ్, శిఖా పాండే వనే్డ జట్టులో చోటు సంపాదించారు. ఆల్ రౌం డర్ దీప్తి శర్మకు టీ20 జట్టులో చోటు దక్కింది. టీమిండి యా తరఫు న మంధాన 51 వనే్డలు, 66 టీ20లు ఆడింది. మొత్తం 3476 పరుగులు చేసింది. ఈ ఏడాది 73.50 సగటుతో 441 పరుగులు, 13.52 సగటుతో 21 వికెట్లు తీసిన ఆసిస్ క్రికెటర్ ఎలీస్ పెర్రీకి ఈ ఏడాది వనే్డ క్రికెటర్ గౌరవం దక్కింది. 2019 ఆమె అన్ని ఫార్మాట్ల లో కలిపి మూడు సెంచరీలు సాధిం చింది. టీ20లో 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
*చిత్రాలు.. స్మృతి మంధాన
*ఎలీస్ పెర్రీ