క్రీడాభూమి

మహిళల టీ20 ప్రపంచకప్‌కు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, జనవరి 12: ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు టీమిండియా ఆదివారం తమ జట్టును ప్రకటించింది. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు, మేనేజ్‌మెంట్ మరో 14 మందితో కూడిన జట్టును ప్రకటించిం ది. జట్టులో అంతా దాదాపు ఆడినవారే ఉండగా, రిచా ఘోష్ కొత్తముఖం. ఇటీవల జరిగిన వుమెన్స్ చాలెంజర్స్ ట్రోఫీలో రిచా అద్భుతంగా రాణించడంతో ప్రపంచకప్ తుది జట్టులో చోటు దక్కింది. ఈ టీ20 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వనుంది.
ప్రపంచకప్ టీ20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, జె మీమా రోడ్రీగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా ఘోష్, తనియ భటియా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి.

'చిత్రం... హర్మన్‌ప్రీత్ కౌర్‌