క్రీడాభూమి

టీమిండియా ఆటగాళ్లకు జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 1: న్యూజిలాం డ్ పర్యటనలో ఉన్న టీమిండియా ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సి ల్ ( ఐసీసీ) జరిమానా విధించింది. శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో స్లో ఓవర్ రేట్ కారణంగా అంపైర్ల ఫి ర్యాదు మేరకు జరిమానా విధించినట్లు ఐసీసీ పేర్కొంది. కోహ్లీసేన నిర్ణీత సమయంలో రెండు ఓవర్లు ఆలస్యం గా వేసినందుకు జట్టులోని ఆటగాళ్లకు ఒక్కొక్కరికి 40 శాతం జరిమానా విధించినట్లు ఐసీసీ మ్యిచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ పేర్కొన్నారు.