క్రీడాభూమి

ఆంధ్రా 177 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడియాడ్: రంజీట్రోఫీలో భాగం గా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్ లో తొలి రోజు మొదటి ఇన్నింగ్స్‌లో ఆంధ్రా జట్టు 177 పరుగులకే కుప్ప కూలింది. అంతకుముందు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా జట్టులో కరణ్ షిండే (49), బోడపాటి సుమంత్ (40), ప్రశాంత్ కుమార్ (30) మాత్రమే చెప్పుకోదగిన స్కోర్లు సాధించారు. గుజరాత్ బౌల ర్లలో అర్జన్ నగ్వాస్‌వల్లా 4 వికెట్లు తీసుకోగా, అక్షర్ పటేల్ 3, సిద్దార్థ్ దేశాయ్ 2 వికెట్లు పడగొట్టారు. అనం తరం మొదటి ఇన్నింగ్స్‌కు దిగిన గుజరాత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 2 పరుగులు చేసింది.