క్రీడాభూమి

రాష్ట్రపతి భవన్‌లో క్రీడా పురస్కారాల ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఒలింపిక్స్‌లో రజత పతక విజేత పీవీ సింధు, కాంస్య పతకం సాధించిన సాక్షి మలిక్‌, అద్భుత ప్రదర్శన చేసిన దీపా కర్మాకర్‌, జీతూరాయ్‌లకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాజీవ్‌ ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేశారు. సత్తి గీత, సిల్వానస్‌ డంగ్‌ డంగ్‌, రాజేంద్ర ప్రహ్లాద్‌ షెల్కేలు ధ్యాన్‌చంద్‌ జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. దీపా కర్మాకర్‌ కోచ్‌ విశ్వశ్వర్‌ నంది, నాగపురి రమేశ్‌, సాగర్‌, రాజ్‌కుమార్‌, ప్రదీప్‌కుమార్‌, మహవీర్‌సింగ్‌ ద్రోణాచార్య పురస్కారాలు, రహానె, లలితా బాబర్‌, శివ థాపా, వీఆర్‌ రఘునాథ్‌, రాణీ రాంపాల్‌ సహా 15 మంది అర్జున పురస్కారాలు అందుకున్నారు.