జాతీయ వార్తలు

శ్రీనగర్ కాల్పుల్లో మరో జవాను మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: ఇక్కడి ప్యాంపోర్ ప్రాంతంలో ఓ ప్రభుత్వ భవనం వద్ద సైనికులు, ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో ఆదివారం మరో జవాను మృతి చెందాడు. శనివారం ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు ప్రారంభం కాగా నలుగురు జవాన్లు మరణించారు. భవనంలో దాక్కున్న ఉగ్రవాదులను అంతం చేసేందుకు పోలీసులు అక్కడ ఉంటూ కాల్పులు జరుపుతున్నారు.