ఆంధ్రప్రదేశ్‌

టెన్త్ పరీక్షల ఏర్పాట్లపై గంటా సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎపి విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం ఉదయం ఇక్కడి కలెక్టర్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్షలు రాసే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు.