రాష్ట్రీయం

ఏప్రిల్ 27న పాలిసెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పాలిసెట్‌ను ఏప్రిల్ 27న నిర్వహించనున్నారు. లక్ష సీట్లున్న ఈ కోర్సులో చేరేందుకు లక్షన్నర మంది పరీక్ష రాయనున్నారు. పరీక్ష ఎలాంటి లోటుపాట్లు లేకుండా జరిగేందుకు స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించనున్నారు. మొత్తం 40 పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. పదో తరగతి సిలబస్‌పై జరిగే ఈ పరీక్షను ఏప్రిల్ 27వ తేదీ ఉదయం 11 గంటల నుండి ఒంటి గంట వరకూ నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 9 గంటలకే చేరుకోవల్సి ఉంటుంది. ఈ మేరకు ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా డిజిపి, పాఠశాల విద్యా కమిషనర్, సాంకేతిక విద్యా కమిషనర్, వైద్య విద్య డైరెక్టర్, ఉన్నత విద్యా మండలి చైర్మన్లను ఆదేశించింది.