ఆంధ్రప్రదేశ్‌

పిఏసి చైర్మన్‌గా రాజేంద్రనాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవికి ద్రోణాచలం వైకాపా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేరును ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిఫార్సు చేశారు. స్పీకర్ ఈ విషయాన్ని అధికారికంగా అసెంబ్లీలో ప్రకటిస్తారు. అలాగే పిఏసి సభ్యులుగా తుని ఎమ్మెల్యే రాజాబాబు, సంతనూతలపాడు ఎమ్మెల్యే సురేష్ పేరును వైకాపా ప్రతిపాదించింది. పిఏసి చైర్మన్‌గా ఉన్న భూమన నాగిరెడ్డి టిడిపిలోకి మారడంతో ఆ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే.