రాష్ట్రీయం

అశ్వవాహనంపై శ్రీపద్మావతీఅమ్మవారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ఎనిమిదోరోజైన మంగళవారం ఉదయం రథోత్సవం కన్నులపండువగా జరిగింది. ఉదయం 8.15 గంటలకు వృశ్చిక లగ్నంలో ప్రారంభమైన రథోత్సవం 10 గంటలవరకు ఆలయ మాడవీధుల్లో సాగింది. పిల్లల నుంచి పెద్దల వరకు భక్తులు పెద్ద సంఖ్యలో రథాన్ని లాగారు. సర్వాలంకార శోభితమైన రథంలో అలమేలు మంగ అథిష్టింపచేసి రథోత్సవం నిర్వహించారు. రాత్రి అశ్వవాహనంపై శ్రీపద్మావతీఅమ్మవారు మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.