రాష్ట్రీయం

శ్రీదేవి ఇంజనీరింగ్ కాలేజీకి ఎన్‌బీఏ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కాలేజీకి నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు లభించినట్టు సంస్థ వైస్ చైర్మన్ డాక్టర్ కోటి రాధాకృష్ణ తెలిపారు. ఈసీఈ, సీఎస్‌ఈ, ట్రిపుల్‌ఈ, ఐటీ విభాగాలకు ఎన్‌బీఏ గుర్తింపు లభించిందని అన్నారు. 1997లో ప్రారంభించిన కాలేజీని అంచెలంచెలుగా మహిళా కాలేజీల్లో అగ్రస్థానానికి తీసుకువస్తున్నట్టు ఆయన చెప్పారు. జేఎన్‌టీయూహెచ్ గుర్తింపు పొందామని, రానున్న రోజుల్లో మరిన్ని విద్యాత్మక కార్యక్రమాలను నిర్వహించి రాజధానిలో టాప్ కాలేజీగా రూపొందిస్తామని చెప్పారు.