రాష్ట్రీయం

శ్రీవారి ట్రస్ట్‌కు రూ.1.23 కోట్ల విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 21: టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ట్రస్ట్‌లకు 1.23కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. ఇందులో ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు 24లక్షలు, ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్‌కు 10లక్షలు, బర్డ్ ట్రస్ట్‌కు 5లక్షలు, శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్ (స్విమ్స్)కు 74లక్షలు, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు 10లక్షల రూపాయలను భక్తులు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళపు చెక్కులను భక్తులు తిరుమలలో డోనార్ సెల్‌లోని టీటీడీ అధికారులకు అందజేశారు.