రాష్ట్రీయం

యాదగిరీశుడికి బంగారు రథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, జూలై 19: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారికి ఒక భక్తుడు బంగారు రథం ఇస్తున్నట్టు ప్రకటించాడు. కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌కు చెందిన ఇల్లూరు గోపాలకృష్ణమూర్తి 25 లక్షల విలువైన బంగారు రథాన్ని బహూకరిస్తున్నట్టు తెలిపారు. స్వామివారికి బహూకరించనున్న బంగారు రథాన్ని చూసేందుకు శుక్రవారం ఆలయ ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి వచ్చి దాతను కలిసి తమ కృతజ్ఞతలు తెలిపారు.