రాష్ట్రీయం

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ. కోటి విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 10: తిరుమల తిరుపతి దేవస్థానం అన్నప్రసాదం ట్రస్టుకు ఎన్‌ఆర్‌ఐ భక్తుడు ఎం.శ్రీనివాస్‌రెడ్డి ఒక కోటి 116 రూపాయలను మంగళవారం విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి, తిరుమల ప్రత్యేకాధికారి ఏవీ ధర్మారెడ్డిలకు డీడీ రూపంలో అందించారు.