రాష్ట్రీయం

29 మందితో టీటీడీ పాలక మండలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) పాలక మండలి ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆర్డినెన్సు జారీ చేసింది. 29 మందితో పాలక మండలి ఏర్పాటు చేసేందుకు వీలుగా ఆర్డినెన్సును జారీ చేసింది. ఇందులో 25 మంది అనధికారులు, నలుగురు అధికారులతో పాలక వర్గం ఏర్పాటు కానుంది. కాగా, ఆంధ్రప్రదేశ్ వౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా డాక్టర్ భూమిరెడ్డి చంద్రశేఖర రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.