రాష్ట్రీయం

ఎస్‌ఐ ప్రిలిమినరీ టెస్ట్ ఫలితాలు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 28: తెలంగాణలో ఈ నెల 17న జరిగిన ఎస్‌ఐ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమినరీ టెస్ట్ ఫలితాలను డిజిపి అనురాగ్ శర్మ తన కార్యాలయంలో విడుదల చేశారు. పురుషుల్లో 52, మహిళల్లో 41 శాతం ఉత్తీర్థులయ్యారు. సబ్-ఇనె్స్పక్టర్ ఆఫ్ పోలీస్ (సివిల్) పరీక్షలో 1,52,875 పురుషులకు గానూ 79.854 మంది ఉత్తీర్ణత సాధించగా, 22.067 మంది మహిళలకు గానూ 9.021 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎస్‌ఐ (కమ్యూనికేషన్) పరీక్షలో 9.299 మంది పురుషులకు గానూ 1,512 మంది ఉత్తీర్ణత సాధించగా, 1285 మంది మహిళలకు గానూ 196 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలనుతీతీతీ.ఆఒఔఇ.జశవెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.