రాష్ట్రీయం

తిరుమల చేరుకున్న సచిన్ దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మే 31: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంనేందుకు ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సతీసమేతంగా మంగళవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. ఆయన వెంట ప్రముఖ సినీహీరోలు చిరంజీవి, నాగార్జున, నిర్మాత అల్లు అరవింద్, వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూడా శ్రీవారి దర్శనార్థం తిరుమల చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న వీరు అటు తరువాత రోడ్డుమార్గం గుండా తిరుమల చేరుకున్నారు.