రాష్ట్రీయం

ప్రపంచ గిరిజనోత్సవంపై తెలుగు రాష్ట్రాల నిర్లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: ప్రపంచ గిరిజన దినోత్సవంగా ఆగస్టు 9వ తేదీని ఐక్యరాజ్య సమితి గుర్తించినా, తెలుగు రాష్ట్రాలు దానిని పట్టించుకోకపోవడం దారుణమని ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు కేలోత్ శంకర్ నాయక్ , ప్రధానకార్యదర్శి మూడ్ శోభన్ నాయక్‌లు పేర్కొన్నారు. ప్రభుత్వాలు నిర్వహించకున్నా తామే భారీ ర్యాలీ నిర్వహించి గిరిజనోత్సవాన్ని నిర్వహించినట్టు వారు వెల్లడించారు.