రాష్ట్రీయం

పిఎంఓకు చేరిన తెలంగాణ వరద నష్టం నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: హైదరాబాద్‌తో సహా ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీవర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ప్రధాని కార్యలయానికి పంపించారు. డిప్యూటీ సీఎం మహమూద్ ఆలీ, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, తెలంగాణ ప్రతినిధుల బృందం కేంద్ర హోంమంత్రి రాజనాథ్ ను కలిసిన విషయం తెలిసిందే. నివేదిక ప్రతిని ప్రధాని కార్యాలయానికి సైతం అందజేయాలని రాజ్‌నాథ్ సూచించారు. తెలంగాణ భవన్ అధికారులు ఈ నివేదికని ప్రధాని కార్యలయానికి అందజేశారు.