తెలంగాణ

కల్వకుర్తి డివిజన్ కోసం వంశీచంద్ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: కల్వకుర్తిని రెవెన్యూ డివిజన్‌గా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎ.రేవంత్ రెడ్డి సోమవారం ఇందిరా పార్కు వద్ద దీక్ష చేశారు. వంశీచంద్ చేపట్టిన దీక్షా శిబిరం వద్దకు కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, సిఎల్‌పి నేత కె.జానారెడ్డి, టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి తదితరులు విచ్చేసి మద్దతు ప్రకటించారు. జిల్లాల ఏర్పాటు అశాస్ర్తియంగా ఉందని నేతలు తమ ప్రసంగాల్లో మండిపడ్డారు. జిల్లాల ఏర్పాటుపై అవసరమైతే మళ్లీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తానన్న హామీని ముఖ్యమంత్రి కెసిఆర్ నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేశారు. కల్వకుర్తి నుంచి అనేక మంది నాయకులు, కార్యకర్తలు ఈ దీక్షలో పాల్గొన్నారు.