తెలంగాణ

94మంది మావోయిస్టు సానుభూతిపరుల లొంగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 8: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా ఎస్పీ ఎదుట మంగళవారం 94 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. వీరంతా కలిమెల పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాజల్‌కొండ, సుద్ధకొండ గ్రామాలకు చెందిన వారు. మావోయిస్టులకు సానుభూతిపరులుగా ఉంటున్న వీరంతా తాము జనజీవన స్రవంతిలో కలుస్తామని, ఇకపై మావోయిస్టులకు సహకరించమని ప్రకటించారు.