రాష్ట్రీయం

ఒఎన్‌జిసి ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: రాజమండ్రి ఒఎన్‌జిసిలో పనిచేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశించింది. వీరు 20 సంవత్సరాలుగా కాంట్రాక్టుపై పనిచేస్తున్నారని హైకోర్టు పేర్కొంది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు. రాజమండ్రి ఒఎన్‌జిసిలో పనిచేస్తున్న 185 మందికిపైగా కాంట్రాక్టు ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు విచారించింది.
భూసేకరణ బిల్లును తిరస్కరించండి