రాష్ట్రీయం

రాష్టప్రతికి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: రాష్ట్ర పర్యటన ముగించుకుని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శనివారం తిరిగి న్యూఢిల్లీ వెళ్లారు. హకీంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లారు. విమానాశ్రయంలో రాష్టప్రతికి పలువురు ప్రముఖులు వీడ్కోలు పలికారు. ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహాన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, స్పీకర్ మధుసూధనాచారి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపిలు రాష్టప్రతికి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ముఖ్యమంత్రి శాలువా కప్పి సత్కరించారు. వెండి నెమలి జ్ఞాపికను రాష్టప్రతికి అందజేశారు.