రాష్ట్రీయం

..తినరా మైమరచి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే...మరోవైపు ఇద్దరు మహిళా మంత్రులు తీరిక చేసుకుని అసెంబ్లీ క్యాంటీన్‌లో పాకశాస్త్రంలో తమ ప్రావీణ్యాన్ని చాటుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను పరిశీలించేందుకు మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత వచ్చారు. కిచెన్‌లోకి రాగానే పకోడీల ఘుమఘుమలు వారిని పలకరించాయి. ‘మేం మరింత బాగా వేస్తా’మంటూ ఇద్దరూ పిండి కలిపి, బాణలిలో పకోడీలు వేయించి, అందరికీ పంచారు. అనంతరం సచివాలయం ఉద్యోగులతో కలసి భోజనం చేశారు.

చిత్రం..సచివాలయ క్యాంటీన్‌లో పకోడీలు వేస్తున్న మహిళా మంత్రులు సునీత, పీతల సుజాత