రాష్ట్రీయం
శ్రీవారికి మోటార్సైకిల్ విరాళం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 13 March 2017
తిరుపతి, మార్చి 12: హైదరాబాద్కు చెందిన ఫోనిక్స్ గ్రూప్ డీలర్, దాత చుక్కపల్లి సురేష్ ఆదివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి 2 లక్షల రూపాయల విలువ చేసే అత్యంత ఆధునిక మోటార్సైకిల్ను విరాళంగా అందజేశారు. కమాండ్ 300గా పిలువబడే ఈ వాహనాన్ని తిరుమల జెఇఒ శ్రీనివాసరాజుకు అందించారు. ఆలయం ముందు వాహనానికి అర్చకులు పూజలు నిర్వహించారు. ఈ వాహనాన్ని జెఇఒ శ్రీనివాసరాజు నడిపి అనంతరం ట్రాన్స్పోర్ట్ విభాగం డిఐ భాస్కర్ నాయుడుకు అందజేశారు.
చిత్రం..శ్రీవారికి విరాళంగా ఇచ్చిన మోటార్సైకిల్పై జెఇఒ