రాష్ట్రీయం
అమరావతిలో హైకోర్టుకు కొత్త భవనాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 24 March 2017
హైదరాబాద్, మార్చి 23: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కొత్త హైకోర్టు భవనాల నిర్మాణంపై అమరావతి రాజధాని ప్రాంత సంస్థ కమిషనర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిని కలిసింది. సిఆర్డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, అదనపు కమిషనర్ రామ్మోహన్తో పాటు భవన డిజైనర్లు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథంను కలిశారు. కొత్త హైకోర్టు భవనాల డిజైన్ గురించి తెలియచేశారు. హైకోర్టు న్యాయమూర్తుల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత ఈ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలుస్తుంది.