రాష్ట్రీయం

సర్వే, బడ్జెట్ అన్నీ బోగస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: తెరాస ప్రభుత్వ సర్వే, బడ్జెట్ అన్నీ బోగసేనని, అదే విషయాన్ని కాగ్ కూడా నిర్ధారించిందని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి వారు ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి గెలిచిన తర్వాత సర్వే చేసి ఉండి ఉంటే బాగుండేదని అన్నారు. తెరాస పార్టీ సభ్యత్వ నమోదు ప్రచారానికి అయ్యే ఖర్చుల కోసం ప్రాజెక్టుల కాంట్రాక్టర్లపై అధికార పార్టీ సభ్యులు తీవ్ర ఒత్తిడి తీసుకు వస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మూ డు నీట్ సెంటర్ల ఏర్పా టు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.