రాష్ట్రీయం
తెలంగాణ అమ్మాయి.. ఎపి టాపర్!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 14 April 2017
విజయవాడ (ఎడ్యుకేషన్), ఏప్రిల్ 13: తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన నాగమల్లి యశశ్రీ గురువారం విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో టాపర్గా నిలిచింది. విజయవాడలోని శ్రీచైతన్య కళాశాలలో బైపిసి ప్రథమ సంవత్సరం చదువుతోంది. కాగా, ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ ఎంపిసి టాపర్గా ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ షర్మిలా నిలిచింది.
చిత్రం..నాగమల్లి యశశ్రీ