రాష్ట్రీయం

ఏపి అసెంబ్లీ నుంచి 54 మంది ఉద్యోగులు రిలీవ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 10: ఏపి అసెంబ్లీలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన 54 మందిని ఆ ప్రభుత్వం రిలీవ్ చేసింది. సిఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు వీరిని అధికారులు స్వంత రాష్ట్రానికి పంపేందుకు అనుమతిచ్చారు. ఇంకా 28 మంది తెలంగాణకు చెందిన వారు ఎపి అసెంబ్లీలో పని చేస్తున్నారని, వారిని కూడి రెండోదశలో పంపించి వేస్తారని అధికార వర్గాల సమాచారం. తెలంగాణ ఉద్యోగులు చాలా కాలంగా ఒత్తడి తేవడం, ఇప్పుడు వారిని రిలీవ్ చేయడంతో తమ ఆకాంక్ష నెరవేరిందని ఉద్యోగ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.