రాష్ట్రీయం
సమాచార కమిషన్ ఉద్యోగులకు రెండు రాష్ట్రాలు వేతనాలు చెల్లించాలి: హైకోర్టు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 12 August 2017
హైదరాబాద్, ఆగస్టు 11: ఏపి రాష్ట్ర సమాచార కమిషన్లో పనిచేస్తున్న ఉద్యోగుల సేవలను కొనసాగించాలని, వీరికి తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు 42:58 నిష్పత్తి మేరకు వేతనాలు చెల్లించాలని హైదరాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో సహా పర్మినెంట్ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.