రాష్ట్రీయం

రామోజీతో జగన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 23: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎపి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావును కలిసి మంతనాలు జరిపారు. వచ్చే నెల 2 నుంచి జగన్ పాదయాత్ర చేపడుతున్న సంగతి తెలిసిందే. తాను చేపట్టబోయే పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని కోరడంతో పాటు ఆశీర్వాదాన్ని కోరినట్లు సమాచారం.