రాష్ట్రీయం
కోర్టుకు హాజరైన జగన్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 25 November 2017
హైదరాబాద్, నవంబర్ 24: ఈ నెల 6వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టిన వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడోసారి పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఇక్కడ సిబిఐ కోర్టు విచారణకు ఆయన శుక్రవారం హాజరయ్యారు. అనంతరం ఆయన సాయంత్రం కర్నూలు జిల్లా పాదయాత్రకు బయలుదేరి వెళ్లారు.