రాష్ట్రీయం
కంచి శంకరాచార్యకు అస్వస్థత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 15 January 2018
తిరుపతి: కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆదివారం రాత్రి అస్వస్థతకు గురైనట్లు సమాచారం. దీంతో ఆయనను మఠం నిర్వాహకులు తక్షణం చెన్నైలోని రామచంద్ర ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. రాత్రి ఏడుగంటల సమయంలో మఠంలో ఉండగానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారని తెలిసింది. దీంతో ఆయనను చెన్నై శివారులోని తోరూరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.