ఆంధ్రప్రదేశ్‌

లక్ష మొక్కను నాటిన ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఫిబ్రవరి 6: హుదూద్ తుపాను విశాఖ నౌకాదళాన్ని తీవ్రంగా దెబ్బతీసింది. తుపాను ధాటికి నేవీకి చెందిన సుమారు 50 వేల చెట్లు, వృక్షాలు నేలకొరిగాయి. వీటి స్థానే లక్ష మొక్కలను నాటాలని తూర్పు నౌకాదళం అధికారి సతీష్ సోనీ నిర్ణయించారు. ఆ లక్ష్యాన్ని దాదాపు పూర్తి చేసి, కేవలం ఒకే ఒక్క మొక్కను ప్రముఖుల చేతుల మీదుగా నాటించాలని భావించారు. ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీతో ఈ మొక్కను నాటించారు. స్థానిక నేవీ మెస్ ప్రాంతంలో శనివారం ఆయన ఈ మొక్క నాటారు.

చిత్రం... మొక్క నాటుతున్న ప్రధాని నరేంద్ర మోదీ